భారతదేశం, నవంబర్ 11 -- సాంకేతికతలో ముందడుగు వేసేందుకు బైట్ఎక్స్ఎల్, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో జతకట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత అభ్యాస పరిష్కారాలు అందించే బైట్ఎక్స్ఎల్, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో ఒక కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ద్వారా, సుమారు 11,000 మందికి పైగా విద్యార్థులు, ఇందులో 4,000 మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు. అత్యాధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని అందుకోనున్నారు. ఇది కేవలం నైపుణ్య శిక్షణా కార్యక్రమం (స్కిల్లింగ్ ప్రోగ్రాం) కాకుండా, కళాశాలను సమగ్రంగా డిజిటల్గా మార్చే సంస్థాగత పరివర్తన మోడల్గా పనిచేస్తుంది.
సాధారణ స్కిల్లింగ్ కార్యక్రమాలకంటే భిన్నంగా, ఈ భాగస్వామ్యం సంస్థాగత స్థాయిలో పెద్ద మార్పు తీసుకురానుంది. ఇందులో తరగతి గది డిజిటలైజేషన్, అన్ని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.