Telangana,hyderabad, ఆగస్టు 13 -- దోస్త్ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే అన్ని విడతలు పూర్తి కాగా. ఇవాళ్టి నుంచి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ షురూ అయింది. అర్హులైన విద్యార్థులు. ఇవాళ, రేపు స్పాట్ ప్రవేశాల కింద డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు.
ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ప్రకారం. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను 3 విడతల్లో పూర్తి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే 3 విడతలు చేపట్టినప్పటికీ.. సీట్లు భారీగానే మిగిలాయి. అయితే స్పెషల్ ఫేజ్ కు అవకాశం కల్పించి. సీట్లను కేటాయించారు. ఈ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేసే గడువు ఆగస్ట్ 12తో పూర్తి అయింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఆగస్టు 11 నుంచి 12 వరకు రాష్ట్రంలోని అన్ని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.