భారతదేశం, మే 12 -- విదేశీ పెట్టుబడులు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే ముఖ్యమైన విషయాల్లో ఒకటి అని గుర్తుంచుకోవాలి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(FIIలు) భారీగా అమ్మకాలు జరిపినప్పుడు మార్కెట్ పడిపోతుంది. విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లు ప్రారంభిస్తే స్టాక్ మార్కెట్‌కు గ్రీన్ మార్క్‌లో వెళ్తుంది. 2025 మార్చి త్రైమాసికంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కొన్ని పెన్నీ స్టాక్‌లలో భారీగా పెట్టుబడి పెట్టారు. వాటి గురించి చూద్దాం..

మార్చి త్రైమాసికంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు జెన్సల్ ఇంజనీరింగ్ కంపెనీలో కొనుగోళ్లు చేశారు. 4.88 శాతం షేర్లు కొనుగోలు అయ్యాయి. అయితే గత ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు 5 శాత తగ్గాయి. సోమవారం ఇది 5 శాతం తగ్గి రూ.53.95 వద్ద ట్రేడైంది. ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.218 కోట్లు.

మార్చి త్రైమాసికంలో నావిగ...