Andhrapradesh,amaravati, సెప్టెంబర్ 11 -- రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమల్లోకి రావటంతో. ఆటోో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే వీరి కష్టాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని. ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హులైన ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద రూ.15 వేల చొప్పున సాయం అందించనుంది.

ఈ పథకంపై బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన కూడా చేశారు. దసరా పండగ నుంచే ఈ స్కీమ్ అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....