భారతదేశం, ఫిబ్రవరి 8 -- సీనియర్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన మూవీ 'సీతా పయనం'. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ కూడా అతనే. తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తెలుగులో చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. విష్వక్ సేన్ ఫంకీ మూవీ గురించి మాట్లాడాడు.
అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన మూవీ సీతా పయనం. ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. మరోవైపు విష్వక్ సేన్ హీరోగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ఫంకీ ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు క్లాష్ కానున్నాయి.
ఫంకీ సినిమాతో తన సినిమా సీతా పయనం పోటీ పడటం పట్ల అర్జున్ సర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సీతా పయనం సినిమాలో ముందు హీరోగా విష్వక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.