భారతదేశం, జూలై 29 -- రోజూ నడవడం ద్వారా జ్ఞాపకశక్తి మందగించే ప్రమాదం తగ్గుతుందని, ముఖ్యంగా జన్యుపంగా అల్జీమర్స్ వ్యాధికి ఆస్కారం ఉన్నవారికి ఇది మరింత ప్రయోజనకరమని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
JAMA జర్నల్లో ప్రచురితమైన సమగ్ర అధ్యయనం దాదాపు 3,000 మంది 70 నుండి 79 సంవత్సరాల వయస్సు గలవారిని పదేళ్లపాటు పర్యవేక్షించి ఈ ఫలితాలను వెల్లడించింది. పరిశోధకులు వారి రోజువారీ నడక అలవాట్లను గమనించారు. ఈ అలవాట్లను కొనసాగించడం లేదా పెంచడం వల్ల మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేసే వేగం (processing speed), కార్యనిర్వాహక పనితీరు (executive function) మెరుగుపడ్డాయని గుర్తించారు. ఇవి రెండూ మెదడు ఆరోగ్యానికి కీలకమైన అంశాలు.
ఈ అధ్యయనానికి ప్రధాన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సిండి బర్హా, ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి (sedentary...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.