Hyderabad, మే 6 -- హైదరాబాద్కు చెందిన తొమ్మిదేళ్ల జోయా స్కూల్లో క్రీడా దినోత్సవం రోజు పోటీ పడింది. కానీ ఆమెకు హఠాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీని వల్ల పోటీను పూర్తి చేయలేకపోయింది. ఆమె తల్లిదండ్రులు దీన్ని తాత్కాలిక అలర్జీగా తీసుకున్నారు. కానీ కొన్ని వారాల తర్వాత ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల్లో పెరుగుతున్న సమస్య.
తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షలకు పైగా ఆస్తమా రోగులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాల్లో ఈ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, మహిళల్లో ఆస్తమా రోగులు అధికంగా ఉన్నారు.
ఆస్తమా రావడానికి ప్రధాన కారణాలు గాలి నాణ్యత తగ్గిపోవడ, పూల రేణువులమయమైన వాతావరణం, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, కొంత ప్రాంతాల్లో నిర్మాణ ధూళి వంటివి. ఇవి ఎంతో మందిలో ఆస్తమా ట్రిగ్గర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.