భారతదేశం, మే 8 -- ఆపరేషన్ సిందూర్ కింద భారత సాయుధ దళాలు గురువారం పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయని ప్రభుత్వం తెలిపింది. భారత్ చర్య కారణంగా లాహోర్ లోని వైమానిక రక్షణ వ్యవస్థ నిర్వీర్యం అయిందని ప్రభుత్వం తెలిపింది. డ్రోన్ దాడుల్లో రావల్పిండి క్రికెట్ స్టేడియం ధ్వంసం అయింది.
ఈ రోజు ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్తాన్ లోని అనేక ప్రదేశాలలో ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు, జమ్మూకశ్మీర్ లోని కుప్వారా, బారాముల్లా, యూరీ, పూంచ్, మెంధర్, రాజౌరీ సెక్టార్లలో మోర్టార్లు, భారీ ఆర్టిలరీలను ఉపయోగించి నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పుల తీవ్రతను పెంచింది. మే 7వ తేదీ రాత్రి పాక్ పలు సైని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.