భారతదేశం, నవంబర్ 6 -- గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక ఏడాది నాటి హత్య కేసు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో సంచలనం సృష్టించింది. 'దృశ్యం' (Drishyam) సినిమా తరహాలో నిందితులు ఈ హత్యను అత్యంత రహస్యంగా, పక్కా ప్రణాళికతో అమలు చేశారు.
ఒక మహిళ, తన ప్రియుడు, మరో ఇద్దరు కలిసి కట్టుకున్న భర్తను చంపడమే కాకుండా, అతని మృతదేహాన్ని వంటగది (కిచెన్) నేల కింద గొయ్యి తీసి పాతిపెట్టారు. ఆ తరువాత దానిపై సిమెంట్ వేసి, టైల్స్తో కప్పి, ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు.
పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం, మృతిచెందిన వ్యక్తి మొహమ్మద్ ఇస్రాయిల్ అక్బరాలీ అన్సారీ. ఇతను స్థానికంగా సమీర్ బిహారీ అనే పేరుతో సుపరిచితుడు. అతను మేస్త్రీ పని చేసుకుంటూ, భార్య రూబీ, ఇద్దరు పిల్లలతో కలిసి సర్ఖేజ్ ఫతేవాడి కాలువ ప్రాంతంలో నివసించేవాడు. సమీర్ సొంతూరు బీహార్లోని సివా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.