Hyderabad, మే 19 -- 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణాలో హైదరాబాద్ లో మే 31న జరగనున్నాయి. మిస్ వరల్డ్ 2025 ఫినాలే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగనుంది. ఈ ఏడాది మిస్ వరల్డ్ కు తెలంగాణ రాష్ట్రమే ఆతిథ్యం ఇస్తోంది. ఈ కార్యక్రమం సాంస్కృతిక పర్యటనలో భాగంగా అందాల పోటీదారులు తెలంగాణలోని ఓ ఆలయాన్ని సందర్శించి రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించారు.
మిస్ వరల్డ్ పోటీదారులు సాంప్రదాయ లంగా వోణీలు ధరించి హైదరాబాద్ కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయ దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి. ఈ ఆలయానికి వెళ్లేందుకు అందాల రాణులు నారాయణపేట చేనేత, గద్వాల లెహంగాలు ధరించారు.
ఈ సాంప్రదాయ దుస్తులు తెలంగాణ వస్త్ర వారసత్వానికి చిహ్నం. చేతికి గాజులు, మంగ్ టికా, బొట్టు, నెక్లెస్ లతో వీరిని అలంకరించారు. తల నుండి కాలి వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.