భారతదేశం, మే 25 -- నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం అయింది. రోహిణి కార్తె అంటే రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి వేసవికాలం ఎండలు తక్కువ వర్షాలు ఎక్కువగా మారింది. ఎండకాలం ప్రారంభం నుంచి క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శనం.
రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు ఉంటాయని నానుడి. కానీ ఈ ఏడాది చాలా ముందుగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ముందస్తుగానే వర్షాలు మొదలవ్వడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ తర్వాత వర్షాలు పడతాయో లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రోహిణికార్తె అంటే సూర్యభగవానుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడని చెబుతారు. ఈ సమయంలో వేడి తీవ్రత అధికంగా ఉంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.