భారతదేశం, ఆగస్టు 25 -- ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని పట్టి పీడిస్తున్న సమస్య డయాబెటిస్. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేనప్పుడు లేదా అది సరిగా పనిచేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం, ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య 1990లో 20 కోట్లు ఉండగా, 2022 నాటికి 83 కోట్లకు పైగా పెరిగింది. ఈ వ్యాధిని నియంత్రించాలంటే ఆహార నియమాలు పాటించడంతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అయితే, కొన్ని సహజ పద్ధతులు కూడా డయాబెటిస్ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అందులో ఒకటి మెంతులు (fenugreek seeds).
మెంతులు మన భారతీయ వంటశాలల్లో సర్వసాధారణంగా దొరికేవి. వీటిలో పీచు పదార్థం (fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేసి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మెంతి గింజలను సంప్రదాయ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.