భారతదేశం, ఆగస్టు 21 -- ప్రయాణికుల సౌలభ్యం కోసం విమానాశ్రయాలలో ఉన్నటువంటి కఠినమైన లగేజీ నియమాలను అమలు చేయడానికి భారత రైల్వే సిద్ధంగా ఉంది. ఈ కొత్త వ్యవస్థ కింద, ఎంపిక చేసిన ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల లగేజీ తప్పనిసరిగా తూకం వేస్తారు. సామాను పేర్కొన్న బరువు లేదా పరిమాణ పరిమితిని మించి ఉంటే బ్యాగులపై ఫైన్ కూడా ఉంటుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం ఎయిర్పోర్ట్ తరహా లగేజీ నిబంధనలు ఉంటాయన్నమాట. అధిక బరువు గల లగేజీకి జరిమానాలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి దశలో నార్త్ సెంట్రల్ రైల్వే జోన్లోని ప్రధాన స్టేషన్లలో ఈ నిబంధన అమలు అవనుంది. ప్రయాణ తరగతి ప్రకారం లగేజీ బరువు పరిమితులు నిర్ణయించారు. ప్రతి తరగతికి బరువు పరిమితి ఇక్కడ ఉంది.
ఏసీ ఫస్ట్ క్లాస్: 70 కిలోలు.
ఏసీ టూ టైర్: 50 కిలోలు.
ఏసీ త్రీ టైర్ మరియు స్లీపర్ క్లాస్: 40 కిలోలు....
		
			Click here to read full article from source
			
			To read the full article or to get the complete feed from this publication, please 
Contact Us.