భారతదేశం, మే 27 -- తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. లక్షలాది మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు మార్పులు, చేర్పుల కోసం అప్లై చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. నూతన కార్డులను జారీ చేస్తున్నారు. ఈ సమయంలో.. కేంద్ర ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. కొత్తగా జారీ అవుతున్న కార్డులకు సంబంధించి అక్రమాలు జరిగినట్టు గుర్తించింది.
కేంద్ర ప్రభుత్వం అక్రమ రేషన్కార్డుల గుట్టు రట్టు చేస్తోంది. ఉదాహరణకు ఒక్క కామారెడ్డి జిల్లాలోనే దాదాపు 1700 అక్రమ కార్డులున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఆ కార్డుల వివరాలను జిల్లాకు పంపించడంతో.. అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 83 శాతం పూర్తయింది. కేంద్రం అభ్యంతరం తెలిపిన కార్డుల్లో 1400 వరకు వివరాలపై ఆయా మండలాల్లో తహసీల్దార్లు విచారణ పూర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.