భారతదేశం, మే 16 -- సుమారు 43 ఏళ్ల క్రితం.. అంటే 1982లో.. అమెరికాలో ఒక దారుణం జరిగింది. 15 ఏళ్ల టీనేజ్ అమ్మాయిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆ సంఘటన అప్పట్లో ఆ ప్రాంత ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇన్నేళ్లుగా ఆ బాధను మర్చిపోలేక, హంతకుడికి శిక్ష పడాలని ఎదురుచూస్తూ వచ్చారు. చివరికి, ఇన్నేళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఆ హత్య కేసులో న్యాయం గెలిచింది.
ఈ కేసులో నిందితుడైన 78 ఏళ్ల గ్యారీ రమీరెజ్ కు ఈ రోజు శిక్ష పడింది. ప్రస్తుతం హవాయిలోని మౌయీలో ఉంటున్న ఇతన్ని, 1982లో కాలిఫోర్నియాలో జరిగిన కరెన్ స్టిట్ హత్య కేసులో దోషిగా తేల్చారు.
కరెన్ స్టిట్ ఆప్పట్లో పాలో ఆల్టోలో హైస్కూల్ విద్యార్థిని. కోర్టు ఈ రోజు గ్యారీ రమీరెజ్ కు జీవిత ఖైదు విధించింది. అయితే, 25 ఏళ్ల తర్వాత అతను పెరోల్ పై విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.