భారతదేశం, మే 17 -- ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా 222 నగరాల్లో జరగనుంది. ఆన్లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది.
ఈసారి ఐఐటీ కాన్పూర్ పరీక్షను నిర్వహిస్తోంది. జేఈఈ అడ్వాన్స్డ్ జవాబు పత్రాన్ని మే 22న సాయంత్రం 5 గంటలకు రెస్పాన్స్ షీట్ వెబ్ సైట్లో విడుదల చేయనున్నారు. మే 26న ఉదయం 10 గంటలకు ఆన్సర్ కీని విడుదల చేస్తారు. ఫలితాలను జూన్ 2న విడుదల చేయనున్నారు.
విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లాలి. పేపర్-1 కోసం విద్యార్థులందరూ ఉదయం 7 గంటలకు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలి. మధ్యాహ్నం ఒంటిగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.