Telangana, మే 23 -- తెలంగాణ పాలిసెట్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఇప్పటికే ప్రాథమిక కీలను ప్రకటించిన అధికారులు. అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో రేపు (మే 24) ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు.
మే 13వ తేదీన తెలంగాణ పాలిసెట్ - 2025 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 276 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ ఏడాది 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత పొందిన వారు. పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతారు.
తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలను ప్రకటించిన తర్వాత. కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. ఇందులో 85 శాతం స్థానికులకు మిగిలిన 15 శాతం సీట్లను స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. విడతల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.