భారతదేశం, ఆగస్టు 15 -- ప్రముఖ మొబైల్ బ్రాండ్ టెక్నో తన కొత్త స్మార్ట్ఫోన్ TECNO SPARK GO 5జీని భారత్లో విడుదలైంది. 6000mAh బ్యాటరీని కలిగి ఉన్న.. ఈ స్మార్ట్ఫోన్ భారతదేశంలో అత్యంత సన్నని, తేలికైన 5జీ స్మార్ట్ఫోన్, దీని బరువు కేవలం 7.99ఎంఎం అని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఫోన్ను భారతదేశ యువతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని వెల్లడించింది. ఈ కొత్త ఫోన్ గురించి చూద్దాం..
కొత్త టెక్నో స్పార్క్ గో 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్తో పెద్ద 6.74-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇది వీడియో వీక్షణ, గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్ ఐపీ64 రేటింగ్తో దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంది. ఈ కొత్త ఫోన్ వేగం గురించి మాత్రమే కాదు.. దాని డిజైన్, మన్నిక గురించి కూడా టెక్నో పేర్కొంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.