భారతదేశం, మే 15 -- టెల్ తన కొత్త స్మార్ట్ఫోన్ ఐటెల్ A90ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ఐటెల్ ఏ80కి అప్డేట్ వెర్షన్గా వచ్చిన ఈ స్మార్ట్ఫోన్లో ఫీచర్లు చాలానే ఉన్నాయి. కొత్త ఐటెల్ ఏ90 స్మార్ట్ఫోన్ 6.6-అంగుళాల HD+ IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. దీని ముఖ్య లక్షణం డైనమిక్ బార్, ఇది నోటిఫికేషన్లు, ఇతర అలర్ట్లను సులభంగా చూడటానికి సహాయపడుతుంది.
ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్కు కూడా మద్దతు ఇస్తుంది. ఐటెల్ ఏ90 ఆక్టా-కోర్ Unisoc T7100 ప్రాసెసర్తో వస్తుంది. 4జీబీ ర్యామ్ ఉంది. అవసరమైతే దీనిని 8జీబీ వర్చువల్ ర్యామ్కి విస్తరించవచ్చు. ఇది అప్లికేషన్లను సజావుగా అమలు చేయడంలో, మల్టీ టాస్కింగ్లో సహాయపడుతుంది. ఈ ఫోన్లో 128జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఆధారంగా రూపొందించిన ఐటెల్ ఓఎస్14పై నడుస్తుంది.
...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.