భారతదేశం, అక్టోబర్ 13 -- ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ.. విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ను టూరిజం ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకోవాలో ప్రజల నుంచి అభిప్రాయాన్ని కోరింది. అక్టోబర్ 17న విజయవాడలో జరిగే సమావేశంలో పాల్గొనమని దేశీయ, అంతర్జాతీయ ఆతిథ్య సంస్థలను ఆహ్వానించింది. భవనాలు, దానికి ఆనుకుని ఉన్న తొమ్మిది ఎకరాల భూమిని సాధ్యమైనంత ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి పౌరులు సూచనలు, ప్రతిపాదనలను సమర్పించాలని నోటిఫికేషన్ పేర్కొంది.
పర్యాటక ప్రమోషన్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, పర్యావరణ-పర్యాటక, ఆతిథ్య వెంచర్లు, సాంస్కృతిక కేంద్రాలు లేదా మిశ్రమ వినియోగ నమూనాలకు సంబంధించిన ఆలోచనలను మీరు పంపవచ్చు. ఆసక్తి ఉన్న వ్యక్తులు నోటీసు ఏడు రోజుల్లోపు తమ సూచనలను rushikonda@aptdc.in కు ఇమెయిల్ చేయాలని పర్యాటక శాఖ కోరింది.
అక్టోబర్ 17న విజయవాడలోని ఏపీ టూరిజం భవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.