భారతదేశం, ఆగస్టు 25 -- భారత మార్కెట్లో రియల్మీ పీ4 5జీ మొదటి సేల్ ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో ప్రారంభమైంది. కంపెనీ గత వారం రియల్మీ పీ4 ప్రోతో ఈ ఫోన్ను లాంచ్ చేసింది. సిరీస్ ప్రో మోడల్ అమ్మకాలు ఆగస్టు 27న ప్రారంభమవుతాయి. బలమైన బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, స్ట్రాంగ్ ప్రాసెసర్తో ఈ రియల్మీ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లోని కస్టమర్లకు మంచి ఆప్షన్గా మారుతుంది.
రియల్మీ పీ4 5జీలో మూడు స్టోరేజ్ వేరియంట్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. దీని 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.18,499గా నిర్ణయించారు. వీటిలో మరో వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.19,499గానూ, టాప్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.21,499గానూ ఉంది.
మ...
		
			Click here to read full article from source
			
			To read the full article or to get the complete feed from this publication, please 
Contact Us.