భారతదేశం, డిసెంబర్ 5 -- రియల్మీ సంస్థ భారతదేశంలో తమ సరికొత్త స్మార్ట్వాచ్ 'రియల్మీ వాచ్ 5'ను తాజాగా విడుదల చేసింది. ఈ వాచ్లో పెద్ద అమోఎల్ఈడీ డిస్ప్లే, స్వతంత్ర జీపీఎస్, మరిన్ని విస్తృతమైన ఆరోగ్యం, ఫిట్నెస్ ఫీచర్లను అందిస్తున్నారు. కంపెనీ లేటెస్ట్ AIoT ఉత్పత్తులలో భాగంగా, ఈ స్మార్ట్వాచ్ను రియల్మీ పీ4ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్తో పాటు దేశంలో లాంచ్ చేశారు. రాబోయే కొన్నేళ్లలో తమ అన్ని AIoT ఉత్పత్తుల తయారీని స్థానిక కేంద్రాలకు తరలించాలనే కంపెనీ లక్ష్యంలో భాగంగా, ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్తో భాగస్వామ్యం ద్వారా ఈ స్మార్ట్వాచ్ను భారతదేశంలోనే తయారు చేసినట్లు రియల్మీ తెలిపింది.
రియల్మీ వాచ్ 5 ధర భారతదేశంలో రూ. 4,499గా నిర్ణయించారు. అయితే, లాంచ్ ఆఫర్లో భాగంగా రూ. 500 తగ్గింపుతో దీనిని రూ. 3,999కే పొందవచ్చు.
ఈ స్మార్ట్వాచ్ ఫస్ట్ సేల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.