భారతదేశం, మే 9 -- ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో ఇక ఎన్టీఆర్‌ జిల్లా కూడా భాగం కాబోతోంది. కృష్ణానదిలో ఉన్న లంక భూముల్ని స్పోర్ట్స్‌ సిటీ కోసం సమీకరించాలని భావించిన ప్రభుత్వం తాజాగా ఆ ప్రతిపాదనలు ఉపసంహరించుకుని ఎన్టీఆర్‌ జిల్లాలో భూములను సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది.దీనికి రైతుల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తోంది. తాజాగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....