భారతదేశం, ఆగస్టు 7 -- హైదరాబాద్ లో జరిగిన రక్తదాన కార్యక్రమంలో నటుడు తేజ సజ్జాతో కలిసి పాల్గొన్న మెగా స్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా ఒక మహిళ తనకు మద్దతుగా నిలబడిన సంఘటనను ఆయన పంచుకున్నారు. ఓ మహిళ తనకు అండగా నిలిచిన విషయాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఓ రాజకీయ నాయకుడు తన గురించి అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారన్నారు.
''నేను చాలా మందికి సాఫ్ట్ టార్గెట్. నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఓ రాజకీయ నాయకుడు నా గురించి అవాంఛనీయమైన మాటలు చెప్పారు. ఓ రోజు ఆయన ఫలానా ప్రాంతానికి ప్రచారానికి వెళ్లినప్పుడు ఓ మధ్య వయస్కురాలైన ఓ మహిళ నాకు మద్దతుగా.. 'చిరంజీవిని ఇలాంటి మాటలు ఎలా అంటారు' అని ప్రశ్నించింది'' అని చిరంజీవి తెలిపారు.
ఆ మహిళ సినిమాల్లో తన నటనకు అభిమాని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.