భారతదేశం, జూలై 24 -- ప్రముఖ సినీ నిర్మాత రాకేష్ రోషన్ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆయన మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కెరోటిడ్ ధమనులు (carotid arteries) 75 శాతానికి పైగా బ్లాక్ అయ్యాయని తాజాగా వెల్లడైంది. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో ఈ విషయం బయటపడటంతో, వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. జూలై 22న రాకేష్ రోషన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఈ వివరాలను పంచుకున్నారు.
"ఈ వారం నా కళ్లు తెరిపించింది. మామూలుగా చేయించుకునే పూర్తి శరీర ఆరోగ్య పరీక్షల్లో భాగంగా, గుండెకు సోనోగ్రఫీ చేస్తున్న డాక్టర్ మెడకు కూడా పరీక్ష చేయించుకోమని సూచించారు. నాకు ఎటువంటి లక్షణాలు లేకపోయినా, అలా చేయించుకున్నప్పుడు మెదడుకు రక్తాన్ని చేరవేసే నా రెండు కెరోటిడ్ ధమనులు 75 శాతానికి పైగా బ్లాక్ అయ్యాయని తెలిసింది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.