భారతదేశం, డిసెంబర్ 17 -- సాధారణంగా మనం నేరేడు పండ్లను తిని, వాటి గింజలను పనికిరానివిగా పారేస్తుంటాం. కానీ, ఆయుర్వేద వైద్యంలో ఆ పండు కంటే గింజలకే అత్యంత ప్రాముఖ్యత ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు తరచూ పెరగడం, మితిమీరిన ఆకలి, అతిమూత్ర వ్యాధి (Frequent Urination), నీరసం వంటి సమస్యలతో బాధపడేవారికి నేరేడు గింజల పొడి తరతరాలుగా ఒక గొప్ప ఔషధంగా ఉపయోగపడుతోంది.
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం డయాబెటిస్ను 'మధుమేహం' అని పిలుస్తారు. ఇది శరీరంలో చక్కెర పరిమాణం పెరగడం, జీవక్రియల అసమతుల్యత వల్ల వస్తుంది. నేరేడు గింజలు ఈ సమస్యను వేళ్లతో సహా తొలగించడంలో సహాయపడతాయని నిపుణులు వివరిస్తున్నారు.
"డయాబెటిస్ మేనేజ్మెంట్లో ప్రకృతి మనకు అందించిన అత్యంత శక్తివంతమైన ఔషధాలలో నేరేడు ఒకటి" అని ఆయుర్వేద నిపుణులు డింపుల్ జాంగ్డా పేర్కొన్నారు. నేరేడు గింజల్లో 'జాంబూలిన్', 'జా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.