Hyderabad, మే 24 -- మూలాధార చక్రం అనేది మన శరీరంలో ఉన్న ఏడు ప్రధాన చక్రాలలో మొదటిది, ఇది వెన్నెముక అడుగు భాగంలో ఉంటుంది. భూమితో, భద్రతతో, స్థిరత్వంతో ఇది ముడిపడి ఉంటుంది. ఈ చక్రాన్ని క్రియాశీలం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక స్థిరత్వం పెరుగుతుంది. యోగాలోని కొన్ని నిర్దిష్ట ఆసనాలు ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి.
శరీరంలో మొదటి చక్రమైన మూలాధార చక్రాన్ని ఏ ఆసనాలతో యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి!
అన్ని ఆసనాలకు పునాదియైన తాడాసనం వేయడం వల్ల స్థిరత్వాన్ని మెరుగుపరిచి, నిలకడగా ఉంచుతుంది..
ఎలా చేయాలి: పాదాలను భూమికి గట్టిగా ఆనించి నిటారుగా నిలబడండి. మీ శరీరం భూమితో ఎలా అనుసంధానం అయి ఉందో గమనిస్తూ, శ్వాసపై దృష్టి పెట్టండి.
ఈ ఆసనం సమతుల్యతను పెంచుతుంది. మూలాధారానికి సంబంధించిన స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
ఎలా చేయాలి: ఒ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.