భారతదేశం, ఫిబ్రవరి 16 -- ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. కేవలం భారీ లాభాల కోసం వెంపర్లాడకుండా, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానాన్ని (Asset Allocation) అనుసరించడం అవసరమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన 'మింట్ మనీ ఫెస్టివల్ 2026' లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో.. ప్రస్తుత తరుణంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి? వేటికి దూరంగా ఉండాలి? దీర్ఘకాలంలో ఎంత రాబడిని ఆశించవచ్చు? అనే అంశాలపై నిపుణులు దిశానిర్దేశం చేశారు.
పెట్టుబడిదారుల రిస్క్ తీసుకునే సామర్థ్యం, వారి ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా 'అసెట్ అలోకేషన్' ఉండాలని నిపుణులు నొక్కి చెప్పారు.
"ప్రజలు అసెట్ అలోకేషన్ గురించి మాట్లాడుతుంటారు కానీ, ఆచరణలో మాత్రం ట్రెండ్ వెనుక పరుగెడుతూ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.