Hyderabad, సెప్టెంబర్ 6 -- ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2025 వేడుకలు దుబాయ్లో ఘనంగా జరిగాయి. దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్పో సిటీలో అంగరంగ వైభవంగా జరిగిన సైమా అవార్డ్స్ 2025 కార్యక్రమంలో తొలి రోజు తెలుగు చిత్రాలకు అవార్డులు అందజేశారు.
ఈ వేడుకల్లో ఉత్తమ చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' ఎంపికైంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా తేజ సజ్జా అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ చిత్రం - కల్కి
ఉత్తమ దర్శకుడు - సుకుమార్ (పుష్ప 2 ది రూల్)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) - ప్రశాంత్ వర్మ (హనుమాన్)
ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప 2 ది రూల్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- తేజ సజ్జా (హనుమాన్)
ఉత్తమ నటి - రష్మిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.