భారతదేశం, డిసెంబర్ 21 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు. మహా జాతర జనవరి 28 నుండి 31, 2026 వరకు జరగనుంది. మరోవైపు ఆలయంలో అభివృద్ధి, విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
జనవరి 13 నుండి జరగనున్న ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. 24 గంటలూ నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా కొమురవెల్లి, మేడారం వెళ్లే వారి కోసం అదనపు బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు మరమ్మతులను వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని, జనసమూహాన్ని నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.