భారతదేశం, జనవరి 26 -- ఈ ఏడాది సమ్మక్క-సారలమ్మ జాతరలో ఇప్ప పువ్వు లడ్డూలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భక్తుల నుండి ఊహించని స్పందన లభిస్తోంది. మేడారం మహా జాతర చరిత్రలో మొదటిసారిగా ఈ లడ్డూలను సమ్మక్క-సారలమ్మ మహిళా రైతుల ఉత్పత్తుల సంఘం ఆధ్వర్యంలో తయారు చేసి విక్రయిస్తున్నారు. పోషక విలువలకు ప్రసిద్ధి చెందిన ఈ లడ్డూలు జాతర ప్రాంగణంలో వేగంగా అమ్ముడవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ఈ లడ్డూలను పంపిణీ చేయడంతో వీటికి మరింత ప్రాచుర్యం లభించింది. జనవరి 13న మేడారంలో సీతక్క ఈ ఇప్ప పువ్వు లడ్డూల స్టాళ్లను లాంఛనంగా ప్రారంభించారు.
జాతర ప్రాంతంలో, చుట్టుపక్కల మొత్తం 10 స్టాళ్లను ఏర్పాటు చేశారు. 250 గ్రాముల పెట్టె ధర రూ.150గా నిర్ణయించారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అమ్మకాలు రూ3 లక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.