భారతదేశం, జూన్ 28 -- తేజ, తన్మయి ఖుషి ప్రధాన పాత్రలు పోషించిన '23' (ఇరవై మూడు) సినిమా మే 16వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మూడు యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మల్లేశం, 7ఏఎం మెట్రో లాంటి హార్ట్ టచ్చింగ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ ఆర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రిలీజ్లో ఈ చిత్రం మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఈ 23 సినిమా తాజాగా మూడు ఓటీటీల్లోకి అడుగుపెట్టింది.
23 చిత్రం ఇదే వారంలో ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, ఈటీవీ విన్ ఓటీటీల్లో ఈ స్ట్రీమింగ్కు వచ్చింది. ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా మూడు ఓటీటీల్లో ఈ చిత్రం అడుగుపెట్టింది.
23 సినిమా మూడు యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. చుండూరు ఊచకోత (1991), చిలకలూరి పేట బస్సు దగ్ధం (1993), జూబ్లిహిల్స్ కారు పే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.