భారతదేశం, జూలై 23 -- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగిస్తేనే 42% రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను గట్టిగా ఖండిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం కులాలు ఎన్నో ఏళ్లుగా ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు) జాబితాలో ఉండి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్నాయని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. ఈ వాస్తవాన్ని విస్మరించి తెలంగాణ బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం కులాలు, ఉపకులాలు ఓ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.