భారతదేశం, ఆగస్టు 23 -- కొంతమంది తమ తీయని మాటలతో ఇతరుల నుంచి తమ పనులు సులభంగా చేయించుకుంటారు. వాళ్ల పని పూర్తవగానే మాటల తీరు మార్చేస్తారు. సైకాలజీ భాషలో దీనినే 'మ్యానిప్యులేషన్' అంటారు. 'జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ'లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం... "100 కేసుల్లో 80 మంది వ్యక్తులు తమ స్వార్థం కోసం ఎదుటివారి భావోద్వేగాలతో ఆడుకుంటారు. వ్యక్తిగత సంబంధాలు కావచ్చు, వృత్తిపరమైన సంబంధాలు కావచ్చు... ఈ వ్యక్తులు తమ అవసరాల కోసం ఇతరులను మాటలతో ప్రభావితం చేస్తారు. వీరికి ఎదుటివారి గురించి అణువంత కూడా శ్రద్ధ ఉండదు" అని తేలింది.
మాటలతో మోసం చేసేవారు ఎదుటివారి ఆలోచనలు, భావాలను చాలా తెలివిగా తమ అధీనంలోకి తెచ్చుకుంటారు. ఈ పనిని వాళ్లు తియ్యటి మాటలతో, ఒత్తిడితో లేదా మౌనంగా ఉంటూ కూడా చేయగలరు. వారి మాటలు నిలబడనప్పుడు ఎదుటివారిలో అపరాధ భావన కలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.