భారతదేశం, డిసెంబర్ 17 -- భారతీయ ఈ-కామర్స్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న మీషో (Meesho) స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల పాలిట కామధేనువుగా మారుతోంది. గత వారం అద్భుతమైన లిస్టింగ్ తర్వాత, ఈ షేరు వరుసగా మూడవ రోజు కూడా భారీ లాభాలను నమోదు చేసింది. బుధవారం ట్రేడింగ్లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో మీషో షేర్ ధర ఏకంగా 10.5 శాతం పెరిగి రూ. 199.35 వద్ద సరికొత్త రికార్డు (All-time high) సృష్టించింది.
కేవలం గత మూడు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ స్టాక్ 21 శాతం పెరగడం విశేషం. ఈ అసాధారణ ర్యాలీతో మీషో మార్కెట్ విలువ సుమారు రూ. 90,000 కోట్లకు చేరుకుంది.
ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్.. మీషో స్టాక్పై పాజిటివ్ రిపోర్ట్ను విడుదల చేసింది. మీషోకు రూ. 220 టార్గెట్ ధరను నిర్ణయిస్తూ 'బై' రేటింగ్ ఇచ్చింది. యూబీఎస్ విశ్లేషణ ప్రకారం మీషో సక్సెస్కు ప్రధాన కారణాలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.