భారతదేశం, మే 31 -- హైదరాబాద్‌ లో మిస్ వరల్డ్ - 2025 పోటీలు వైభవంగా జరిగాయి. హైటెక్స్‌ వేదికగా ఇవాళ సాయంత్రం 06. 30 గంటలకు ఫైనల్ పొటీలను నిర్వహించారు. ఖండాల వారీగా షార్ట్ లిస్ట్ చేశారు. ఫైనల్ గా మిస్ వరల్ట్ 2025 విజేతగా థాయ్ లాండ్ కు చెందిన సుందరీమణి ఓపల్ సుచాత ను విన్నర్ గా ప్రకటించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ, క్రిస్టినా పిజ్కోవా చేతుల మీదుగా విజేతగా నిలిచిన ఓపల్ సుచాతకు కిరీటాన్ని అలకరించారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....