భారతదేశం, సెప్టెంబర్ 27 -- మారుతీ సుజుకీ స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి! మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. తాజాగా, కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి స్విఫ్ట్ ధరను ఏకంగా రూ. 85,000 వరకు తగ్గించింది. దీనితో ఈ హ్యాచ్బ్యాక్ మరింత సరసమైనదిగా మారింది. ఈ ధర తగ్గింపుతో పాటు పండుగ ఆఫర్లు, ఇతర ప్రయోజనాలు కూడా తోడై ఈ పండుగ సీజన్లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ అమ్మకాల ప్రదర్శనను గణనీయంగా పెంచుతాయని భావిస్తున్నారు.
ఆసక్తికరంగా మారుతీ సుజుకీకి చెందిన ఇతర హ్యాచ్బ్యాక్లైన ఆల్టో కే10, సెలెరియో, వ్యాగన్ఆర్, ఎస్-ప్రెస్సో వంటి వాటిలో అత్యధిక జీఎస్టీ ధర తగ్గింపు బేస్ వేరియంట్లలో లభించింది. అయితే స్విఫ్ట్ విషయంలో మాత్రం అత్యధిక ధర తగ్గింపు జెడ్ఎక్స్ఐ, జ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.