Hyderabad/Raipur, సెప్టెంబర్ 10 -- గత కొంతకాలంగా అగ్రనేతలను కోల్పోతున్న మావోయిస్టు పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఓవైపు అనారోగ్య సమస్యలతో పాటు మరోవైపు భద్రతా బలగాలు చేస్తున్న దాడులను తట్టుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే. ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ అడవుల్లో మే 21న జరిగిన దాడుల్లో పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ స్థానం ఖాళీగా ఉండటంతో. పార్టీ నాయకత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. ఈ బాధ్యతలను చేపట్టిన మూడో తెలుగు వ్యక్తిగా తిరుపతి ఉన్నారు. మరో కేంద్ర కమిటీ సభ్యుడు మాండ్వి హిడ్మాను. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా నియమించారు.
బస్తర్ లో మావోయిస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.