భారతదేశం, జనవరి 28 -- భారత స్టాక్ మార్కెట్లలో మంగళవారం నాటి ట్రేడింగ్లో బుల్స్ సందడి కనిపించింది. భారత్ - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందన్న ఆశలు, అంతర్జాతీయంగా అనుకూల పవనాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో జనవరి 28 (బుధవారం) ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు దృష్టి సారించాల్సిన రెండు కీలక స్టాక్స్ను 'మార్కెట్స్మిత్ ఇండియా' విశ్లేషించింది.
మంగళవారం సెషన్ ముగిసే సమయానికి నిఫ్టీ 50 దాదాపు 0.51 శాతం లాభపడి 25,175 వద్ద స్థిరపడగా, సెన్సెక్స్ 320 పాయింట్లు పెరిగి 81,857 వద్ద ముగిసింది. ముఖ్యంగా మెటల్, బ్యాంకింగ్ రంగాలు మార్కెట్ను ముందుకు నడిపించాయి.
నేటి మార్కెట్ గమనాన్ని బట్టి ఇన్వెస్టర్లు ఈ క్రింది రెండు షేర్లను గమనించవచ్చు:
దేశీయ సిమెంట్ రంగంలో తిరుగులేని నాయకత్వం వహిస్తున్న ఈ సంస్థపై మా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.