భారతదేశం, మే 24 -- భారతదేశంలో నమ్మకమైన మొబైల్ బ్రాండ్లలో ఒప్పో కూడా ఒకటి. తన బడ్జెట్ ధర ఒప్పో ఏ5ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ కొత్త ఒప్పో ఏ5ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 5W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000mAh బ్యాటరీ, ఐపీ65-రేటెడ్ బిల్డ్తో వస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ ఒప్పో ఏ5ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ ఫ్లాగ్షిప్-గ్రేడ్ రీన్ఫోర్స్డ్ గ్లాస్తో ఉంటుంది. మునుపటి వెర్షన్ల కంటే 160 శాతం ఎక్కువ ఇంపాక్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.
డ్యూయల్ సిమ్ కలిగిన ఒప్పో ఏ5ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15పై నడుస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,000నిట్స్ పీక్ బ్రైట్నెస్తో 6.67-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. తడి వేళ్లు, ఫాగ్, ఆయిల్ లేదా ప్రొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.