భారతదేశం, ఆగస్టు 27 -- న్యూఢిల్లీ: పాత కార్ల మార్కెట్ను ఓ కొత్త బాటలో నడిపిస్తూ, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన మారుతి సుజుకి 'ట్రూ వాల్యూ' సరికొత్త రికార్డు సృష్టించింది. 2001లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 60 లక్షలకు పైగా సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించి ఒక అరుదైన మైలురాయిని అధిగమించింది. భారత్లో వ్యవస్థీకృత పాత కార్ల విక్రయాలను మొదలుపెట్టింది ఈ సంస్థే. కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 4,92,697 కార్లను విక్రయించడం ఈ బ్రాండ్ పట్ల కస్టమర్లలో ఉన్న నమ్మకానికి నిదర్శనం.
ట్రూ వాల్యూ సేవలు 'ఆప్యాయత, సరళత, పారదర్శకత, విశ్వసనీయత, వృత్తిపరమైన వైఖరి' అనే ఐదు సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే, సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక నమ్మకమైన, సురక్షితమైన ఎంపికగా మారింది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనే యువతకు ఇది గొప్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.