భారతదేశం, అక్టోబర్ 30 -- హైదరాబాద్: భారతదేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు కేవలం 0.75 మంది మానసిక వైద్య నిపుణులు (సైకియాట్రిస్టులు), 0.7 మంది సైకియాలజిస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ పరిస్థితి కారణంగా, అనేక మంది వ్యక్తులు, కుటుంబాలు తమ భావోద్వేగ సవాళ్లను బయటకు చెప్పలేక, సహాయం అందుబాటులో లేదనే భావనతో ఒంటరిగా ఎదుర్కొంటున్నారు. ఈ వాస్తవాన్ని మార్చడానికి ఆస్ట్రేలియన్ సైకాలజికల్ వెల్నెస్ స్టార్టప్ గివ్ మీ 5 (GM5) చొరవ చూపింది.
$5 మిలియన్ AUD (సుమారు Rs.27 కోట్లు) పెట్టుబడి ప్రకటనతో పాటు, GM5 తన బీటా యాప్ను విడుదల చేయడం ద్వారా భారత మార్కెట్లో బీ2సీ (B2C) ప్రవేశాన్ని అధికారికంగా ప్రారంభించింది.
GM5 ఇప్పటికే భారతదేశంలోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. ఈ భాగస్వామ్యాల ద్వారా పాఠశాల విద్యార్థుల్లో వినూత్న మానస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.