భారతదేశం, నవంబర్ 11 -- హైదరాబాద్: మహీంద్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ (IIAM) కీలక ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా, క్యాంపస్లో 'సీడింగ్ సెంటర్ ఫర్ పీస్ అండ్ జస్టిస్' పేరుతో సంస్థాగత ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వ (Arbitration and Mediation) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రయత్నం IIAM యొక్క 'గేట్వే టు జస్టిస్' (G2J) ప్రాజెక్ట్లో భాగం. దేశవ్యాప్తంగా ఉన్న లా స్కూల్స్లో ఇటువంటి కేంద్రాలను స్థాపించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. తద్వారా న్యాయ సేవలకు అందుబాటును మెరుగుపరచడం, వివాద పరిష్కారానికి స్నేహపూర్వక మార్గాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం.
మహీంద్రా యూనివర్సిటీలోని 'సీడింగ్ సెంటర్ ఫర్ పీస్ అండ్ జస్టిస్'.. IIAM G2J ప్రాజెక్ట్లో భాగస్వామిగా ఉంటుంది. అలాగే, IIAM యొక్క ఆన్లైన్ వివ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.