భారతదేశం, సెప్టెంబర్ 24 -- పండుగ సీజన్ కోసం కార్ల తయారీ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తన ఎస్యూవీల శ్రేణిపై ప్రత్యేక పండుగ ఆఫర్లను తీసుకొచ్చింది. జీఎస్టీ తగ్గింపులతో పాటు, అదనపు ప్రయోజనాలను అందిస్తూ వినియోగదారులకు రూ. 2.56 లక్షల వరకు పొదుపు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
'అందరూ జీఎస్టీ గురించి మాట్లాడుతున్నారు. మేం అంతకు మించి అని చెప్పాం' అనే థీమ్తో మహీంద్రా ఈ ఆఫర్లను ముందుకు తీసుకొచ్చింది. ఈ పరిమిత కాల ఆఫర్లలో భాగంగా ఏ మోడల్పై ఎంత లబ్ధి పొందవచ్చో చూద్దాం.
దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీనిపై జీఎస్టీ ద్వారా రూ. 1.33 లక్షలు, అదనపు ప్రయోజనాలుగా రూ. 20,000 వరకు కలిపి మొత్తం రూ. 1.53 లక్షలు ఆదా చేసుకోవచ్చు.
ఎక్స్-షోరూమ్ ధర రూ. 13...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.