భారతదేశం, మే 21 -- 40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెకు వైరస్ ఎక్కించి, ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ మంత్రి మునిరత్నపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఆర్ఎంసీ యార్డు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో పలు సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి.
ఫిర్యాదుదారు అయిన ఆ మహిళ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన దాదాపు ఏడాది క్రితం 2023 జూన్ 11న మత్తికెరె జేపీ పార్క్ సమీపంలోని మునిరత్న నియోజకవర్గ కార్యాలయంలో చోటు చేసుకుంది. బిజెపి కార్యకర్తగా ఉన్న తనను మునిరత్న, అతని ముగ్గురు సహాయకులు వసంత, చెన్నకేశవ, కమల్ లైంగికంగా వేధించారని ఆ మహిళ పేర్కొంది. తాను ఎదుర్కొంటున్న క్రిమినల్ కేసులను ఎత్తివేయిస్తామని చెప్పి వసంత, కమల్ లు టయోటా ఇన్నోవా కారులో ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకెళ్లారని పేర్కొన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.