భారతదేశం, జూలై 8 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 10 పాయింట్లు పెరిగి 83,442 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 0.3 పాయింట్లు పెరిగి 25,461 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 83 పాయింట్లు పడి 56,949 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 322.66 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,739.90 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 25,400 వద్ద కీలక సపోర్ట్ ఉంది. దాని దిగువకు పడితే నిఫ్టీ50లో అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. 25,250-25,100 వరకు వెళ్లొచ్చు. 25,500 వద్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.