Hyderabad, మే 2 -- మొఘల్ చక్రవర్తులు అనగానే ఎక్కువమందికి గుర్తుకు వచ్చే పేరు ఔరంగజేబు. ఆయన మంచి క పేరు కన్నా చెడ్డ పేరునే ఎక్కువ సంపాదించుకున్నారు. హిందువులను ద్వేషించే వ్యక్తిగా పేరుపొందాడు.

ఔరంగజేబు పదవి కోసం తన అన్నని చంపిన క్రూరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. తన తండ్రి షాజహాన్ ను ఖైదీ చేసి కుటుంబ విలువలు లేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అదే ఔరంగజేబు హిందువులపై ద్వేషంతోనే ఎన్నో హిందూ దేవాలయాలను కూల్చాడని కూడా అంటారు.

ఔరంగజేబు 48 ఏళ్ల పాటు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. షాజహాన్ కు ఔరంగజేబు మూడో సంతానం. ముంతాజ్ మహల్ లోనే పుట్టారు. ఇస్లాం మత సాహిత్యాన్ని ఎంతో ఇష్టంగా చదివేవాడు ఔరంగజేబు.

షాజహాన్ కు నలుగురు కొడుకులు. ఆ నలుగురికి మధ్య చిన్న వయసు నుంచే తండ్రి తర్వాత వచ్చే సింహాసనం కోసం పోటీ ఏర్పడింది.

షాజహాన్ చక్రవర్తి గా మారిన తర్వాత...