భారతదేశం, జూన్ 30 -- ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! 45ఏళ్ల వ్యక్తి ఆస్తిపై కన్నేసిన ఓ మహిళ.. మారువేషంలో ఆయన్ని వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన రెండు గంటల్లోనే, తన సహచరులతో కలిసి చంపేసింది.
పలు మీడియా కథనాల ప్రకారం మధ్యప్రదేశ్ జబల్పూర్కి చెందిన ఇంద్రకుమార్ తివారీకి 18 ఎకరాల భూమి ఉంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు పెళ్లి అవ్వడం లేదు. తీవ్ర మనస్తాపానికి గురైన తివారీ గత నెలలో మతగురువు గురు అనురుద్ధచార్య మహరాజ్ దగ్గరికి వెళ్లాడు. అందరి ముందు తన బాధను గురువుతో చెప్పుకున్నాడు. తనకు ఆస్తి చాలానే ఉన్నప్పటికీ, పెళ్లి జరగడం లేదన్న అసహనంతో ఉన్నట్టు, తనతో కలిసి తన భూమిని చూసుకోవడానికి ఎవరూ లేరని చెప్పాడు.
ఆ మాటలు విన్న గురువు.. "సాధువు అయిపోయి, ఆ భూమిని ప్రజా సేవకు అంకితమివ్వమని" అని హాస్యం చేశారు. ఈ వీడియో ఇప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.