భారతదేశం, మార్చి 31 -- భార్యను అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని ట్రాలీ సూట్ కేస్లో కుక్కిన వ్యక్తిని శనివారం రాత్రి మహారాష్ట్ర నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు. నిందితుడు రాకేశ్ రాజేంద్ర ఖేడేకర్ (36)ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
రాకేష్ తన భార్య గౌరీ అనిల్ సంబ్రేకర్ (32)ను మార్చి 26 రాత్రి హులిమావు సమీపంలోని దొడ్డకమ్మనహళ్లిలోని అద్దె ఇంట్లో హత్య చేశాడు. అనంతరం నిందితుడు మహారాష్ట్రకు పారిపోయేందుకు ప్రయత్నించాడు.
భార్య మృతదేహాన్ని సూట్కేసులో తరలించేందుకు ప్రయత్నించాడని, అయితే హ్యాండిల్ పగిలిపోవడంతో ఆ ప్లాన్ రద్దు చేసుకున్నాడని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తరువాత ఇంటికి తాళం వేసి కారులో పుణె వైపు వెళ్లాడు.
మార్చి 27న మహారాష్ట్రలోని షిర్వాల్ లో ఉన్నప్పుడు రాకేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్టు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.