భారతదేశం, మే 13 -- మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల మధ్య మే 13, మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 చెరో 1 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1291 పాయింట్లు లేదా 1.6 శాతం క్షీణించి 81,138.78 వద్ద, నిఫ్టీ 349 పాయింట్లు లేదా 1.4 శాతం క్షీణించి 24,576 వద్ద ముగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు మాత్రం ఈ సెషన్లో ఒక శాతం వరకు లాభపడటంతో సూచీలు నిలకడగా కొనసాగాయి.
ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ పతనం వెనుక ఈ క్రింది కారణాలు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు:
ఉక్కు, అల్యూమినియంపై అమెరికా సుంకాల విషయంలో అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలనే ప్రతిపాదనతో భారత్ ప్రపంచ వాణిజ్య మండలి (WTO)ను ఆశ్రయించింది. అమెరికా, భారత్ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ వాణిజ్య యుద్ధ ఆందోళనలు మాత్రం వెనక్కి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.